❤2
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్థానాల నుంచి, రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల నుంచి 1952 నుంచి 2019 వరకూ ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పేర్లు, ఆయా స్థానాల్లో సామాజిక సమీకరణాలు, ఏ పార్టీ ఎన్నిమార్లు గెలుపు సాధించింది అనే వివరాలతో సచిత్రంగా రూపొందిన పుస్తకం ‘ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?’. ఈ సమాచారాన్ని శ్రీ మారిశెట్టి మురళీ మోహన్ గ్రంధస్తం చేశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. గ్రంధకర్త శ్రీ మురళీ మోహన్ ను అభినందించారు. ‘ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?’ పుస్తకం రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికీ, ఈ రంగంలో ఉన్నవారికీ ఉపయుక్తంగా ఉంటుంది అన్నారు.
టీచర్ల భర్తీ ఇంకెప్పుడు జగన్ ?
• రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టులు - 39,008
• DSC కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు
#HelloAP_ByeByeYCP
• రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టులు - 39,008
• DSC కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు
#HelloAP_ByeByeYCP
👍2
👍4